ప్రజా వేదిక కు వచ్చిన మౌళిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ దొన్నుదొర హామీ ఇచ్చారు. శుక్రవారం అరకులోయ లోని దొన్నుదొర క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు 48 వినతులు వచ్చాయని అన్నారు. ఈ గ్రీవెన్స్ కు వివిధ గ్రామ మౌళిక సదుపాయాలు, సామాజిక పింఛన్లకు సంబందించిన వినతులు వచ్చాయని దొన్నుదొర క్యాంపు ఆఫీసు ప్రతినిధి తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకులోయ డుంబ్రిగూడ టిడిపి మండల అధ్యక్షులు లొక్కోయి మహేదేవ్కి కిల్లో ఆనందరావు టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు.

అరకు: సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన దొన్నుదొర
ప్రజా వేదిక కు వచ్చిన మౌళిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ దొన్నుదొర హామీ ఇచ్చారు. శుక్రవారం అరకులోయ లోని దొన్నుదొర క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు 48 వినతులు వచ్చాయని అన్నారు. ఈ గ్రీవెన్స్ కు వివిధ గ్రామ మౌళిక సదుపాయాలు, సామాజిక పింఛన్లకు సంబందించిన వినతులు వచ్చాయని దొన్నుదొర క్యాంపు ఆఫీసు ప్రతినిధి తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకులోయ డుంబ్రిగూడ టిడిపి మండల అధ్యక్షులు లొక్కోయి మహేదేవ్కి కిల్లో ఆనందరావు టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు.

