పెసా మహోత్సవంలో బాగంగా అరకులోయ మండలం లోని సుంకరిమెట్ట, చొంపి పంచాయితీలలో సర్పంచ్ చినబాబు, సుభద్ర ల అధ్యక్షతన మంగళవారం గ్రామసభలు జరిగాయి. ఈ గ్రామసభలలో కేంద్ర పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రభాత్ హజరయ్యారు. గ్రామసభలో మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్ధాన్, హిమాచల్ ప్రదేశ్ ల నుండి పంచాయితీ ప్రతినిధులు పాల్గొని అల్లూరి జిల్లా లో పెసా అమలు తీరు, ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకున్నారు. ఈ గ్రామసభలను ఇంఛార్జ్ ఎంపీడీఓ సత్యన్నారాయణ పర్యవేక్షించారు.

అరకు: పెసా అమలు తీరును తెలుసుకున్న ఉత్తర భారతీయులు
పెసా మహోత్సవంలో బాగంగా అరకులోయ మండలం లోని సుంకరిమెట్ట, చొంపి పంచాయితీలలో సర్పంచ్ చినబాబు, సుభద్ర ల అధ్యక్షతన మంగళవారం గ్రామసభలు జరిగాయి. ఈ గ్రామసభలలో కేంద్ర పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రభాత్ హజరయ్యారు. గ్రామసభలో మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్ధాన్, హిమాచల్ ప్రదేశ్ ల నుండి పంచాయితీ ప్రతినిధులు పాల్గొని అల్లూరి జిల్లా లో పెసా అమలు తీరు, ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకున్నారు. ఈ గ్రామసభలను ఇంఛార్జ్ ఎంపీడీఓ సత్యన్నారాయణ పర్యవేక్షించారు.

