కడపలోని అమీన్ పీర్ దర్గాను ‘రాజు వెడ్స్ రాంబాయ్’ చిత్ర యూనిట్ సభ్యులు శుక్రవారం దర్శించుకున్నారు. హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజేశ్వి, డైరెక్టర్ సాయిల్ కాంపాటి, రైటర్ మెట్టపల్లి సురేంద్ర, ఈటివి నీతిన్, ఆర్టిస్ట్ విక్రమ్ ఆదిత్య, చైతన్య జొన్నలగడ్డ, ప్రొడ్యూసర్ రాహుల్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారు దర్గా విశిష్టతను కూడా అడిగి తెలుసుకున్నారు.

అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న రాజు వెడ్స్ రాంబాయ్ చిత్ర యూనిట్
కడపలోని అమీన్ పీర్ దర్గాను ‘రాజు వెడ్స్ రాంబాయ్’ చిత్ర యూనిట్ సభ్యులు శుక్రవారం దర్శించుకున్నారు. హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజేశ్వి, డైరెక్టర్ సాయిల్ కాంపాటి, రైటర్ మెట్టపల్లి సురేంద్ర, ఈటివి నీతిన్, ఆర్టిస్ట్ విక్రమ్ ఆదిత్య, చైతన్య జొన్నలగడ్డ, ప్రొడ్యూసర్ రాహుల్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారు దర్గా విశిష్టతను కూడా అడిగి తెలుసుకున్నారు.

