పెద్దాపురం దర్గా సెంటర్ లో ఉన్న రెండు ఫర్నిచర్ తయారీ షాప్లు మంగళవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది సరైన సమయంలో సహకరించడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. షాప్ యజమానులు ఒకో షాపు లో ఆస్తి నష్టం 5 లక్షలు పైన ఉంటుంది అన్నారు.సంఘటన స్థలానికి విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, పెద్దాపురం మండల అధ్యక్షుడు బొలిశెట్టి రాంకుమార్,ఉపాధ్యక్షురాలు కాకి భార్గవి,జనరల్ సెక్రటరీ మిడతని శ్రీధర్, ఉపాధ్యక్షుడు దేవాడ శ్రీను, పార్టీ కార్యకర్తలు సందర్శించారు. కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఆస్తి నష్టానికి తగిన పరిహారం ఇపిస్తామన్నారు. ఈ ఫర్నిషర్ తయారీ సంస్థ లో ఎక్కువగా మహిళలు పనిచేస్తుండేవారు అని షాప్ యజమానులు తెలిపారు. ఈ షాప్స్ వల్ల జీవనోపాధి కోల్పోయారని విశ్వేశ్వర్ రావు కు తెలిపారు.

అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించి, భాధితులకు ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చిన — బిక్కిన విశ్వేశ్వరరావు
పెద్దాపురం దర్గా సెంటర్ లో ఉన్న రెండు ఫర్నిచర్ తయారీ షాప్లు మంగళవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది సరైన సమయంలో సహకరించడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. షాప్ యజమానులు ఒకో షాపు లో ఆస్తి నష్టం 5 లక్షలు పైన ఉంటుంది అన్నారు.సంఘటన స్థలానికి విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, పెద్దాపురం మండల అధ్యక్షుడు బొలిశెట్టి రాంకుమార్,ఉపాధ్యక్షురాలు కాకి భార్గవి,జనరల్ సెక్రటరీ మిడతని శ్రీధర్, ఉపాధ్యక్షుడు దేవాడ శ్రీను, పార్టీ కార్యకర్తలు సందర్శించారు. కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఆస్తి నష్టానికి తగిన పరిహారం ఇపిస్తామన్నారు. ఈ ఫర్నిషర్ తయారీ సంస్థ లో ఎక్కువగా మహిళలు పనిచేస్తుండేవారు అని షాప్ యజమానులు తెలిపారు. ఈ షాప్స్ వల్ల జీవనోపాధి కోల్పోయారని విశ్వేశ్వర్ రావు కు తెలిపారు.

