శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి ప్రభుత్వ పాఠశాలకు SOS స్వచ్ఛంద సేవా సంస్థ ద్వార రూ.35,000 విలువచేసే క్రీడా పరికరాలైన గ్రీన్ చాక్ బోర్డులను ప్రధానోపాధ్యాయురాలు జయకుమారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ….విద్యార్థుల సమగ్రాభివృద్ధికి క్రీడలు ఎంతో అవసరమని, సంస్థ చేసిన సేవ ప్రశంసనీయంమని ఆమె పేర్కొన్నారు. అనంతరం SOS సంస్థ ప్రతినిధులు మాట్లాడతూ..విద్యార్థుల్లో క్రీడాభిరుచి, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో అక్కుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి రూ.35 వేల విలువైన క్రీడా పరికరాలు,గ్రీన్ చాక్ బోర్డులు అందజేసామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రకాశం రాజు, చెంగళ్రాయులు, అంజనీ ప్రసాద్, రమీజా, డాక్టర్ దేవరాజులు, గోపాలకృష్ణ, ప్రకాశంరాజు, తదితరులు పాల్గొన్నారు.

అక్కుర్తి ప్రభుత్వ పాఠశాలకు క్రీడా పరికరాలు భహుకరణ
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి ప్రభుత్వ పాఠశాలకు SOS స్వచ్ఛంద సేవా సంస్థ ద్వార రూ.35,000 విలువచేసే క్రీడా పరికరాలైన గ్రీన్ చాక్ బోర్డులను ప్రధానోపాధ్యాయురాలు జయకుమారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ….విద్యార్థుల సమగ్రాభివృద్ధికి క్రీడలు ఎంతో అవసరమని, సంస్థ చేసిన సేవ ప్రశంసనీయంమని ఆమె పేర్కొన్నారు. అనంతరం SOS సంస్థ ప్రతినిధులు మాట్లాడతూ..విద్యార్థుల్లో క్రీడాభిరుచి, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో అక్కుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి రూ.35 వేల విలువైన క్రీడా పరికరాలు,గ్రీన్ చాక్ బోర్డులు అందజేసామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రకాశం రాజు, చెంగళ్రాయులు, అంజనీ ప్రసాద్, రమీజా, డాక్టర్ దేవరాజులు, గోపాలకృష్ణ, ప్రకాశంరాజు, తదితరులు పాల్గొన్నారు.

