Thursday, 2 April 2026
  • Home  
  • విశాఖపట్నం పోర్ట్ పూల్ కళాసీలగా టైం స్కేల్
- విశాఖపట్నం

విశాఖపట్నం పోర్ట్ పూల్ కళాసీలగా టైం స్కేల్

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* నవంబర్ 13న విశాఖపట్నం పోర్ట్ అథారిటీస్ ఆధ్వర్యంలో జరగబోయే బోర్డ్ మీటింగ్లో, గత 30 సంవత్సరాల నుండి విశాఖపట్నం పోర్ట్ పూల్ కళాసీలగా తక్కువ జీతాలకు పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, టైం స్కేల్ విధానంగా జీతభత్యాలు 43240 రూపాయలకి పెంచుతూ, రేపు బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకోవాలని ,విశాఖపట్నం పోర్ట్ పూల్ కళాశీల గౌరవ అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ ఈరోజు విశాఖ పోర్టు ఏవోబి ఆఫీస్ వద్ద విశాఖ పోర్ట్ చైర్మన్ అంగముత్తు గారిని ,సెక్రటరీ వేణుగోపాల్ గారిని కోరారు. వారు సానుకూలంగా స్పందించారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ,పవన్ కళ్యాణ్ గారు,నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు,కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రులు శర్వానంద్ సోనావాళ్ళ, సంతన్ ఠాకూర్, విశాఖ ఎంపీ శ్రీ భరత్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్ రావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మరియు విశాఖ జిల్లా బిజెపి అధ్యక్షులు పరుశురామరాజు పోర్ట్ ఫుల్ కళాశాల అందరికీ టైం స్కేల్ చెయ్యమని గతంలో ఇచ్చిన లేఖలను పరిగణంలోకి తీసుకోవాలని, బోర్డు మీటింగ్ ద్వారా న్యాయం చేయాలని సెక్రటరీ సిహెచ్ పోతురాజు, అధ్యక్షులు కె.అప్పారావు, అలీమ్, వాసుపల్లి రాంబాబు, నాయుడు తదితరులు కోరారు.

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* నవంబర్ 13న విశాఖపట్నం పోర్ట్ అథారిటీస్ ఆధ్వర్యంలో జరగబోయే బోర్డ్ మీటింగ్లో, గత 30 సంవత్సరాల నుండి విశాఖపట్నం పోర్ట్ పూల్ కళాసీలగా తక్కువ జీతాలకు పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, టైం స్కేల్ విధానంగా జీతభత్యాలు 43240 రూపాయలకి పెంచుతూ, రేపు బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకోవాలని ,విశాఖపట్నం పోర్ట్ పూల్ కళాశీల గౌరవ అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ ఈరోజు విశాఖ పోర్టు ఏవోబి ఆఫీస్ వద్ద విశాఖ పోర్ట్ చైర్మన్ అంగముత్తు గారిని ,సెక్రటరీ వేణుగోపాల్ గారిని కోరారు. వారు సానుకూలంగా స్పందించారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ,పవన్ కళ్యాణ్ గారు,నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు,కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రులు శర్వానంద్ సోనావాళ్ళ, సంతన్ ఠాకూర్, విశాఖ ఎంపీ శ్రీ భరత్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్ రావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మరియు విశాఖ జిల్లా బిజెపి అధ్యక్షులు పరుశురామరాజు పోర్ట్ ఫుల్ కళాశాల అందరికీ టైం స్కేల్ చెయ్యమని గతంలో ఇచ్చిన లేఖలను పరిగణంలోకి తీసుకోవాలని, బోర్డు మీటింగ్ ద్వారా న్యాయం చేయాలని సెక్రటరీ సిహెచ్ పోతురాజు, అధ్యక్షులు కె.అప్పారావు, అలీమ్, వాసుపల్లి రాంబాబు, నాయుడు తదితరులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.