పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లోని ఇసుక రీచ్లలో నుండి ఇసుక తవ్వకాలను చేసుకొని అటు ప్రభుత్వ ఖజానా ఇటు రీచ్ యాజమానుల జేబులు బాగానే నింపుకుంటున్నారు, అయితే కాసులకు కక్కుర్తిపడి నిబంధనలు పాటించడం మానేసి లారీలకు ప్రమాద స్థాయిలో ఇసుకను లోడ్ చేస్తున్నారు ఆ లారీలు కనీసం పట్టా కప్పుకోకుండా రోడ్ల పైన వెళ్తూ వాహనదారుల కళ్లలో ఇసుక పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు,అదే విధంగా కొవ్వూరు గోదావరి మాత విగ్రహం దగ్గర, ఆరికిరేవుల, గామన్ బ్రిడ్జి వద్ద లారీల మీద పడ్డ ఇసుక వలన వాహనాలు జారి పడి చాలా మంది ప్రయాణికులు గాయాల పాలవుతున్నారు,స్తానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకుని సమస్య పరిష్కారం చూపిస్తున్నారని కోరుకుంటున్న ప్రజానీకం…

రోడ్డు పై పేరుకున్న ఇసుకను తొలగించండి మహా ప్రభు….
పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లోని ఇసుక రీచ్లలో నుండి ఇసుక తవ్వకాలను చేసుకొని అటు ప్రభుత్వ ఖజానా ఇటు రీచ్ యాజమానుల జేబులు బాగానే నింపుకుంటున్నారు, అయితే కాసులకు కక్కుర్తిపడి నిబంధనలు పాటించడం మానేసి లారీలకు ప్రమాద స్థాయిలో ఇసుకను లోడ్ చేస్తున్నారు ఆ లారీలు కనీసం పట్టా కప్పుకోకుండా రోడ్ల పైన వెళ్తూ వాహనదారుల కళ్లలో ఇసుక పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు,అదే విధంగా కొవ్వూరు గోదావరి మాత విగ్రహం దగ్గర, ఆరికిరేవుల, గామన్ బ్రిడ్జి వద్ద లారీల మీద పడ్డ ఇసుక వలన వాహనాలు జారి పడి చాలా మంది ప్రయాణికులు గాయాల పాలవుతున్నారు,స్తానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకుని సమస్య పరిష్కారం చూపిస్తున్నారని కోరుకుంటున్న ప్రజానీకం…

