పలమనేరు, జూన్1,2020(పున్నమి విలేకరి): పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి పెద్ద చెరువు వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ముత్తుకూరు క్రాస్ జంగలపల్లి చెందిన మదన్ మోహన్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కానీ వాహనం నుజ్జునుజ్జయింది.హెల్మెట్ ఉండడంతో తలకు ఎటువంటి గాయాలు కాలేదు. క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
రెండు బైకులు ఢీ -ప్రాణాలు కాపాడిన హెల్మెట్
పలమనేరు, జూన్1,2020(పున్నమి విలేకరి): పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి పెద్ద చెరువు వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ముత్తుకూరు క్రాస్ జంగలపల్లి చెందిన మదన్ మోహన్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కానీ వాహనం నుజ్జునుజ్జయింది.హెల్మెట్ ఉండడంతో తలకు ఎటువంటి గాయాలు కాలేదు. క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.