ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 08: ఏర్పేడు మండలం సరస్వతి కండ్రిగ గ్రామం లో లోకేష్, భానుల కుమారుడు కుమార్తె వేదాన్షిత, తనీష్ రాయల్ ల పేరు మీద యువ నేస్తం చారిటబుల్ ట్రస్ట్ ద్వార వృధా ఆశ్రమంలో ఉన్న వృద్ధులులకు ఉదయం హల్ప హారం వితరణ చేయండి జరిగింది. ఈ సందర్భంగా యువ నేస్తం అసోసియేషన్ వ్యవస్థాపకులు మునిశేఖర్ యువ నేస్తం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వినోద్ మాట్లాడతూ.. ఎవ్వరు ఆకలితో ఇబ్బంది పడకూడన్నా దృడసంకల్పంతో యువ నేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనీ అందులో భాగంగా ఆదివారం నాడు ఆదర్శ వృధా ఆశ్రమంలోని వృద్ధులకు మానసిక రోగులకు హల్పాహారం ఏర్పాటు చేయండిజరిగిందన్నరు. ఈ కార్యక్రమంలో యువ నేస్తం చారిటబుల్ ట్రస్ట్ వాలంటీర్స్ యుగంధర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

యువ నేస్తం ట్రస్ట్ ద్వారా ఆదర్శ వృధా ఆశ్రమంలో అల్పాహారం వితరణ
ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 08: ఏర్పేడు మండలం సరస్వతి కండ్రిగ గ్రామం లో లోకేష్, భానుల కుమారుడు కుమార్తె వేదాన్షిత, తనీష్ రాయల్ ల పేరు మీద యువ నేస్తం చారిటబుల్ ట్రస్ట్ ద్వార వృధా ఆశ్రమంలో ఉన్న వృద్ధులులకు ఉదయం హల్ప హారం వితరణ చేయండి జరిగింది. ఈ సందర్భంగా యువ నేస్తం అసోసియేషన్ వ్యవస్థాపకులు మునిశేఖర్ యువ నేస్తం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వినోద్ మాట్లాడతూ.. ఎవ్వరు ఆకలితో ఇబ్బంది పడకూడన్నా దృడసంకల్పంతో యువ నేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనీ అందులో భాగంగా ఆదివారం నాడు ఆదర్శ వృధా ఆశ్రమంలోని వృద్ధులకు మానసిక రోగులకు హల్పాహారం ఏర్పాటు చేయండిజరిగిందన్నరు. ఈ కార్యక్రమంలో యువ నేస్తం చారిటబుల్ ట్రస్ట్ వాలంటీర్స్ యుగంధర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

