వరంగల్ జిల్లా. నెక్కొండ మండలం. మూడు తండాలో. విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మూడుతాండకు చెందిన సురేష్ (22) ఆన్లైన్ గేమ్ లో 4. లక్షల రూపాయలు నష్టపోయాడు. ఈనెల 11న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.



