Wednesday, 30 July 2025
  • Home  
  • నేటి నెల్లూరు సంగతులు
- Featured

నేటి నెల్లూరు సంగతులు

ఈ రోజు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర అధికార ప్రతినిధి,స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు మాట్లాడుతూ…. రాష్ట్ర బాద్యతో పాటు అదనంగా జిల్లా పార్లమెంటరీ బాధ్యతలు అప్పగించిన పవన్ కల్యాణ్ గారికి ధన్యవాదాలు తెలిపారు….జిల్లాలో సిటీ,రూరల్ ,కోవూరు,నియోజక వర్గాల్లో ఇంచార్జి లను ఏర్పాటు చెసెవరకూ తానే ఆ నియోజకవర్గాలను సమీక్షించనున్నట్లు తెలిపారు… ?ప్రభుత్వం అవలంబిస్తున్న ఇసుక విధానాల వలన ఉపాధి కోల్పోతున్న కార్ముకులకు అండగా..మన పార్టీ చలో వైజాగ్ అని నవంబర్ 3rdన పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇపుడు ఉన్న ysr ప్రభుత్వం అవగాహనలేని నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాల మంది ఇబ్బంది పడుతున్నారు సామాన్యప్రజలు ? భవన నిర్మాణ కార్మికులు కనీసం 30 లక్షల మంది రోడ్ల మీద పడుతున్నారు …. వాళ్లంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో వారికీ రోజు కూలీలు రాక , ఉపాధి లేకుండా రోడ్ల మీద పడుతున్నారు.వాళ్లే కాకుండా ఇసుకని తరలించే వాళ్లు ట్రాన్స్ పోర్టర్లు కానీయండి ట్రక్ ,ట్రాక్టర్లు లీజ్ కి తీసుకొని లీజ్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడ ఉన్నారు.అదేవిధంగా మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోడానికి ఎంతో కష్టంగా ఉంది కాస్ట్ ఎస్కేలేషన్ ఎక్కువ అయిపోయింది వీలందరికి భరోసా ఇవ్వడం కోసం విధానాలలో ఏదొక మార్పు తీసుకు రావాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు ఛలో వైజాగ్ అని చెప్పి నవంబర్ 3వ తారీకు అందరు కూడా పాల్కొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం … ? ఈ రోజు పొద్దున్న వైస్సార్సీపీ కార్యాలయం లో *కోటంరెడ్డి శ్రీధర్* రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒప్పుకున్నారు సాండ్ పాలసీ వలన ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, కొందరు అధికారుల వల్ల అని అధికారుల లేదా వైస్సార్సీపీ నాయకుల అని తప్పకుండా వివరణ ఇవ్వాల్సింది… ఎందుకంటే అధికారం లో ఉండేది మీ పార్టీనే అధికార mla కూడా మీరే ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరే భాధ్యత వహించాలి, మీరు ఒప్పుకోవాలి మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి, మీరు ప్రతక్షంగా యుద్ధం చేస్తానని చెప్తున్నారు ఎవరిమీద చేస్తారు *జగన్ మోహన్ రెడ్డి గారి మీద చేస్తారా..?* అనే క్లారిటీ ఇవ్వాలి . మీరు కనుక నిస్వార్ధంగా లేకుంతే మీ mla పదవికి రాజీనామా చేసి ప్రజలందరికీ క్షమాపణ చెప్పినట్టు ఐతే మేము కూడా మీకు మధ్దతు ఇస్తాం అంతేకాని ఎదో కంటితుడుపు చర్యలాగా ఇసుక అక్రమాలు జరుగుతున్నాయి అని అంటే సరికాదు ఇసుకలో కచ్చితంగా అక్రమాలు జరుగుతున్నాయి సామాన్య ప్రజలికి ఇసుక దొరకడం లేదు కానీ రాత్రులు పూట ట్రక్కులకి ట్రక్కులు ఇసక చెన్నై కి కానీ బెంగుళూరు కి అక్రమంగా లక్ష రూపాయలకి ట్రక్ చొప్పున తరలిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి జరుగుతున్న వాస్తవాలకి ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. దీని మీద కూడా నెల్లూరు రురల్ mla కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తప్పకుంఢా సమాధానం చెప్పాలి. అదేవిధంగా చూస్తే ఈ వారం అంత కూడా వర్షాలు తీవ్రంగా ఉన్నాయి , భారీ వర్షాల వల్ల ఈ మురికి కాల్వల అన్ని పొంగిపొర్లుతున్నాయి దానివల్ల ఆ నీళ్లు కొన్ని చోట్ల ఇళ్లల్లోకి వస్తున్నాయి ప్రజలు కూడా తీవ్రఇబ్బంది పడుతున్నారు తప్పకుండా దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి.పోయిన సారి మీరు ప్రతిపక్షం లో ఉన్నాం ఏమి చేయలేకపోతున్నాం అని చెప్పారు కానీ ఇపుడు ప్రభుత్వం మీదే ఉంది అధికార mla మిరే ఉన్నారు కాబట్టి తప్పకుండా చర్యలు తీస్కొని ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా చూడాలి. అదేవిధంగా నెల్లూరు లో చాలావరకు విషజ్వరాలు ఎక్కువగా ఉంది వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ? మనం చూస్తే లిక్కర్ పాలసీ అని ప్రభుత్వం తీసుకొచ్చారు కానీ అసలు మద్యపానం నిషేధం అంటే మద్యపానం అంచెలంచెలుగా తీసేస్తాం అంటున్నారు కానీ మద్యం రేట్లు విపరీతంగా పెంచేసి డబ్బులు ఎక్కువ పెట్టి కొనాల్సివస్తున్నది అని చెప్తున్నారు అది బ్లాక్ మార్కెట్ లో అప్పులైపోతున్నారు అని వాళ్ళింట్లో పిల్లలు , భార్యలు, తల్లులు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీని వెనకాల కూడా వైస్సార్సీపీ నాయకుల హస్తం ఉందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ని బలోపేతం చేసుకొని గ్రామా స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేసుకుంటాము.మిగతా ముగ్గురు అభ్యర్థులను కూడా మన నెల్లూరు పార్లమెంట్ నియోజగవర్గం పరిధిలో ఉన్న నెల్లూరు రురల్ , నెల్లూరు సిటీ , కోవూరు సంభందించిన వాళ్ళని కూడా త్వరలో కరెక్ట్ నాయకులని నియమించి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటిస్తాం అని తెలియజేసారు.. పై కార్యక్రమం లో మనుక్రాంత్ గారి తో పాటు ఆత్మకూరు ఇన్ ఛార్జ్ నలిసెట్టి శ్రీదర్ గారు,కిశోర్ గునుకుల,కృష్ణారెడ్డి,శ్యామ్,ప్రవీణ్,సంజయ్ తదితరులు పాల్గొన్నారు…

ఈ రోజు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర అధికార ప్రతినిధి,స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు మాట్లాడుతూ….
రాష్ట్ర బాద్యతో పాటు అదనంగా జిల్లా పార్లమెంటరీ బాధ్యతలు అప్పగించిన పవన్ కల్యాణ్ గారికి ధన్యవాదాలు తెలిపారు….జిల్లాలో సిటీ,రూరల్ ,కోవూరు,నియోజక వర్గాల్లో ఇంచార్జి లను ఏర్పాటు చెసెవరకూ తానే ఆ నియోజకవర్గాలను సమీక్షించనున్నట్లు తెలిపారు…

?ప్రభుత్వం అవలంబిస్తున్న ఇసుక విధానాల వలన ఉపాధి కోల్పోతున్న కార్ముకులకు అండగా..మన పార్టీ చలో వైజాగ్ అని నవంబర్ 3rdన పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇపుడు ఉన్న ysr ప్రభుత్వం అవగాహనలేని నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాల మంది ఇబ్బంది పడుతున్నారు సామాన్యప్రజలు

? భవన నిర్మాణ కార్మికులు కనీసం 30 లక్షల మంది రోడ్ల మీద పడుతున్నారు …. వాళ్లంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో వారికీ రోజు కూలీలు రాక , ఉపాధి లేకుండా రోడ్ల మీద పడుతున్నారు.వాళ్లే కాకుండా ఇసుకని తరలించే వాళ్లు ట్రాన్స్ పోర్టర్లు కానీయండి ట్రక్ ,ట్రాక్టర్లు లీజ్ కి తీసుకొని లీజ్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడ ఉన్నారు.అదేవిధంగా మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోడానికి ఎంతో కష్టంగా ఉంది కాస్ట్ ఎస్కేలేషన్ ఎక్కువ అయిపోయింది వీలందరికి భరోసా ఇవ్వడం కోసం విధానాలలో ఏదొక మార్పు తీసుకు రావాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు ఛలో వైజాగ్ అని చెప్పి నవంబర్ 3వ తారీకు అందరు కూడా పాల్కొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం …

? ఈ రోజు పొద్దున్న వైస్సార్సీపీ కార్యాలయం లో *కోటంరెడ్డి శ్రీధర్* రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒప్పుకున్నారు సాండ్ పాలసీ వలన ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, కొందరు అధికారుల వల్ల అని అధికారుల లేదా వైస్సార్సీపీ నాయకుల అని తప్పకుండా వివరణ ఇవ్వాల్సింది… ఎందుకంటే అధికారం లో ఉండేది మీ పార్టీనే అధికార mla కూడా మీరే ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరే భాధ్యత వహించాలి, మీరు ఒప్పుకోవాలి మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి, మీరు ప్రతక్షంగా యుద్ధం చేస్తానని చెప్తున్నారు ఎవరిమీద చేస్తారు *జగన్ మోహన్ రెడ్డి గారి మీద చేస్తారా..?* అనే క్లారిటీ ఇవ్వాలి .
మీరు కనుక నిస్వార్ధంగా లేకుంతే మీ mla పదవికి రాజీనామా చేసి ప్రజలందరికీ క్షమాపణ చెప్పినట్టు ఐతే మేము కూడా మీకు మధ్దతు ఇస్తాం అంతేకాని ఎదో కంటితుడుపు చర్యలాగా ఇసుక అక్రమాలు జరుగుతున్నాయి అని అంటే సరికాదు ఇసుకలో కచ్చితంగా అక్రమాలు జరుగుతున్నాయి సామాన్య ప్రజలికి ఇసుక దొరకడం లేదు కానీ రాత్రులు పూట ట్రక్కులకి ట్రక్కులు ఇసక చెన్నై కి కానీ బెంగుళూరు కి అక్రమంగా లక్ష రూపాయలకి ట్రక్ చొప్పున తరలిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి జరుగుతున్న వాస్తవాలకి ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. దీని మీద కూడా నెల్లూరు రురల్ mla కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తప్పకుంఢా సమాధానం చెప్పాలి.

అదేవిధంగా చూస్తే ఈ వారం అంత కూడా వర్షాలు తీవ్రంగా ఉన్నాయి , భారీ వర్షాల వల్ల ఈ మురికి కాల్వల అన్ని పొంగిపొర్లుతున్నాయి దానివల్ల ఆ నీళ్లు కొన్ని చోట్ల ఇళ్లల్లోకి వస్తున్నాయి ప్రజలు కూడా తీవ్రఇబ్బంది పడుతున్నారు తప్పకుండా దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి.పోయిన సారి మీరు ప్రతిపక్షం లో ఉన్నాం ఏమి చేయలేకపోతున్నాం అని చెప్పారు కానీ ఇపుడు ప్రభుత్వం మీదే ఉంది అధికార mla మిరే ఉన్నారు కాబట్టి తప్పకుండా చర్యలు తీస్కొని ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా చూడాలి. అదేవిధంగా నెల్లూరు లో చాలావరకు విషజ్వరాలు ఎక్కువగా ఉంది వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి.

? మనం చూస్తే లిక్కర్ పాలసీ అని ప్రభుత్వం తీసుకొచ్చారు కానీ అసలు మద్యపానం నిషేధం అంటే మద్యపానం అంచెలంచెలుగా తీసేస్తాం అంటున్నారు కానీ మద్యం రేట్లు విపరీతంగా పెంచేసి డబ్బులు ఎక్కువ పెట్టి కొనాల్సివస్తున్నది అని చెప్తున్నారు అది బ్లాక్ మార్కెట్ లో అప్పులైపోతున్నారు అని వాళ్ళింట్లో పిల్లలు , భార్యలు, తల్లులు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీని వెనకాల కూడా వైస్సార్సీపీ నాయకుల హస్తం ఉందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం

అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ని బలోపేతం చేసుకొని గ్రామా స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేసుకుంటాము.మిగతా ముగ్గురు అభ్యర్థులను కూడా మన నెల్లూరు పార్లమెంట్ నియోజగవర్గం పరిధిలో ఉన్న నెల్లూరు రురల్ , నెల్లూరు సిటీ , కోవూరు సంభందించిన వాళ్ళని కూడా త్వరలో కరెక్ట్ నాయకులని నియమించి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటిస్తాం అని తెలియజేసారు..
పై కార్యక్రమం లో మనుక్రాంత్ గారి తో పాటు ఆత్మకూరు ఇన్ ఛార్జ్ నలిసెట్టి శ్రీదర్ గారు,కిశోర్ గునుకుల,కృష్ణారెడ్డి,శ్యామ్,ప్రవీణ్,సంజయ్ తదితరులు పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.