Monday, 23 March 2026
  • Home  
  • * జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా * –జూబ్లీహిల్స్ లో చివరి రోజు ప్రచారంలో పాల్గొన్న మహేశ్వరం కాంగ్రెస్ నాయకులు *
- రంగారెడ్డి

* జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా * –జూబ్లీహిల్స్ లో చివరి రోజు ప్రచారంలో పాల్గొన్న మహేశ్వరం కాంగ్రెస్ నాయకులు *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 09 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ లో చివరి రోజు ప్రచారంలో పాల్గొన్న మహేశ్వరం కాంగ్రెస్ నాయకులు మహేశ్వరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య మన్సపల్లి మాజీ సర్పంచ్ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా.. 282 బూత్ లో పలు కాలనీలోని ఇంటింటి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి యువ నాయకుడు నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా.. మహేశ్వరం నియోజకవర్గం నాయకులతొ కలసి ప్రభుత్వ పథకాల గురించి ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ నాయకులు మహేశ్వరం శివగంగ దేవాలయం కమిటీ చైర్మన్ అల్లే కుమార్, మంత్రి బాలరాజ్,బిసి సెల్ మహేశ్వరం మండల్ అధ్యక్షులు బొల్లు కుమార్ యాదవ్,మహేశ్వరం మండలం ఎస్టి సిఎల్ అధ్యక్షులు రాజు నాయక్,మాణిక్యమగుడ గ్రామ శాఖ అధ్యక్షులు లోకేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎర్ర నవీన్ కుమార్, మాణిక్యమగుడ మాజీ ఎంపీటీసీ వడ్డేమోని దాసు, మండల్ యూత్ కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బాలకృష్ణ, తోపాటు కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 09 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ లో చివరి రోజు ప్రచారంలో పాల్గొన్న మహేశ్వరం కాంగ్రెస్ నాయకులు మహేశ్వరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య మన్సపల్లి మాజీ సర్పంచ్ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా.. 282 బూత్ లో పలు కాలనీలోని ఇంటింటి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి యువ నాయకుడు నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా.. మహేశ్వరం నియోజకవర్గం నాయకులతొ కలసి ప్రభుత్వ పథకాల గురించి ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ నాయకులు మహేశ్వరం శివగంగ దేవాలయం కమిటీ చైర్మన్ అల్లే కుమార్, మంత్రి బాలరాజ్,బిసి సెల్ మహేశ్వరం మండల్ అధ్యక్షులు బొల్లు కుమార్ యాదవ్,మహేశ్వరం మండలం ఎస్టి సిఎల్ అధ్యక్షులు రాజు నాయక్,మాణిక్యమగుడ గ్రామ శాఖ అధ్యక్షులు లోకేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎర్ర నవీన్ కుమార్, మాణిక్యమగుడ మాజీ ఎంపీటీసీ వడ్డేమోని దాసు, మండల్ యూత్ కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బాలకృష్ణ, తోపాటు కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.