ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం గోవిందరాజుపురం గ్రామంలో జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలనే జగన్ రెడ్డి ప్రయత్నాలు సాగవని హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక తప్పుడు రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన విషయం నిజమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శివరాత్రి సందీప్, నాయకులు పోట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

జగన్ అరాచక రాజకీయాలు సాగవు – బొబ్బేపల్లి సురేష్ నాయుడు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం గోవిందరాజుపురం గ్రామంలో జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలనే జగన్ రెడ్డి ప్రయత్నాలు సాగవని హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక తప్పుడు రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన విషయం నిజమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శివరాత్రి సందీప్, నాయకులు పోట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

