Tuesday, 24 March 2026
  • Home  
  • జగన్ అరాచక రాజకీయాలు సాగవు – బొబ్బేపల్లి సురేష్ నాయుడు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జగన్ అరాచక రాజకీయాలు సాగవు – బొబ్బేపల్లి సురేష్ నాయుడు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం గోవిందరాజుపురం గ్రామంలో జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలనే జగన్ రెడ్డి ప్రయత్నాలు సాగవని హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక తప్పుడు రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన విషయం నిజమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శివరాత్రి సందీప్, నాయకులు పోట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం గోవిందరాజుపురం గ్రామంలో జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలనే జగన్ రెడ్డి ప్రయత్నాలు సాగవని హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక తప్పుడు రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన విషయం నిజమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శివరాత్రి సందీప్, నాయకులు పోట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.