Monday, 23 March 2026
  • Home  
  • ఇసుక దందా కోసం కొత్త ఊరునే సృష్టించారు
- భద్రాద్రి కొత్తగూడెం

ఇసుక దందా కోసం కొత్త ఊరునే సృష్టించారు

మణుగూరు మండలంలో గుండ్ల సింగారం గ్రామం ఉందా లేని ఊరు పేరుతో అక్రమ ఇసుక రవాణా దందా దీని వెనుక ఏ రాజకీయ నాయకుని పాత్ర ఉంది పున్నమి ప్రతినిధి- భుక్యా వినోద్ కుమార్ 10-11-2025, మణుగూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుండ్ల సింగారం అనే యొక్క గ్రామం పేరుతో ఇసుక సొసైటీ లు చేసుకొని ఆదివాసీ సమాజాన్ని , ఏజన్సీ చట్టాలను మోసం చేస్తూ ఇసుక సొసైటీ లు ఎలా చేస్తున్నారు,దీని వెనుక కుట్ర దారులు, సూత్ర దారులు, కర్త, కర్మ, క్రియ ఏ సామాజిక వర్గానికి చెందినవారు, దీనిపై ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేయాలని మణుగూరు గ్రామవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు, మణుగూరు మండలం గుండ్ల సింగారం అనే గ్రామం 20 సంవత్సరాల క్రితమే సింగరేణి ఓసి ల క్రింద తీసుకొని ల్యాండ్ లుసర్స్ క్రింద ప్యాకేజీ కూడా ఇవ్వడం జరిగిందని. అయితే ఈ రోజు గుండ్ల సింగారం పేరుతో ఊరు లేని చోట ఊరి పేరు చెప్పుకొంటూ కొన్ని వేల క్యూబిక్ మీటర్ల భారీ యంత్రాలతో ఇసుకను డంపింగ్ చేస్తున్నారు, అసలు దానికి టీ.జి. ఎండిసి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చింది, 1996 అమైండ్మెంట్ యాక్ట్ 2011 పీసా చట్టం ప్రకారంగా ఆ గ్రామాన్ని సందర్శించారా, పీసా గ్రామ సభ పెట్టరా, కొన్ని అనుమానాలు కూడా మణుగూరు మండల ప్రజలకు వ్యక్తమవుతున్నాయి, ఇట్టి ఇసుక ర్యాంపు పై అధికారులు ఏ రకంగా గుడ్డిగా సంతకం పెట్టారు, మైనింగ్ , డి ఎల్ సి, ఎమ్మార్వో , ఇరిగేషన్ రకరకాల డిపార్ట్మెంట్ అధికారులు ఎలా సంతకాలు చేసి పర్మిషన్ లు ఇచ్చారు, గుండ్ల సింగారం ఊరు మాకు చూపించాలి అంటూ మణుగూరు చుట్టుపక్క గ్రామాల ప్రజలు అధికారులకు హెచ్చరించారు.

మణుగూరు మండలంలో గుండ్ల సింగారం గ్రామం ఉందా

లేని ఊరు పేరుతో అక్రమ ఇసుక రవాణా దందా

దీని వెనుక ఏ రాజకీయ నాయకుని పాత్ర ఉంది

పున్నమి ప్రతినిధి- భుక్యా వినోద్ కుమార్
10-11-2025, మణుగూరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుండ్ల సింగారం అనే యొక్క గ్రామం పేరుతో ఇసుక సొసైటీ లు చేసుకొని ఆదివాసీ సమాజాన్ని , ఏజన్సీ చట్టాలను మోసం చేస్తూ ఇసుక సొసైటీ లు ఎలా చేస్తున్నారు,దీని వెనుక కుట్ర దారులు, సూత్ర దారులు, కర్త, కర్మ, క్రియ ఏ సామాజిక వర్గానికి చెందినవారు,
దీనిపై ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేయాలని మణుగూరు గ్రామవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు, మణుగూరు మండలం గుండ్ల సింగారం అనే గ్రామం 20 సంవత్సరాల క్రితమే సింగరేణి ఓసి ల క్రింద తీసుకొని ల్యాండ్ లుసర్స్ క్రింద ప్యాకేజీ కూడా ఇవ్వడం జరిగిందని. అయితే ఈ రోజు గుండ్ల సింగారం పేరుతో ఊరు లేని చోట ఊరి పేరు చెప్పుకొంటూ కొన్ని వేల క్యూబిక్ మీటర్ల భారీ యంత్రాలతో ఇసుకను డంపింగ్ చేస్తున్నారు, అసలు దానికి టీ.జి. ఎండిసి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చింది, 1996 అమైండ్మెంట్ యాక్ట్ 2011 పీసా చట్టం ప్రకారంగా ఆ గ్రామాన్ని సందర్శించారా, పీసా గ్రామ సభ పెట్టరా, కొన్ని అనుమానాలు కూడా మణుగూరు మండల ప్రజలకు వ్యక్తమవుతున్నాయి, ఇట్టి ఇసుక ర్యాంపు పై అధికారులు ఏ రకంగా గుడ్డిగా సంతకం పెట్టారు, మైనింగ్ , డి ఎల్ సి, ఎమ్మార్వో , ఇరిగేషన్ రకరకాల డిపార్ట్మెంట్ అధికారులు ఎలా సంతకాలు చేసి పర్మిషన్ లు ఇచ్చారు, గుండ్ల సింగారం ఊరు మాకు చూపించాలి అంటూ మణుగూరు చుట్టుపక్క గ్రామాల ప్రజలు అధికారులకు హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.