రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కీలక అలర్ట్ జారీ చేసింది విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఆధార్ అప్డేట్ చేసుకునేలా ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖను జారీ చేశారు ఈ క్యాంపుల ద్వారా విద్యార్థుల ఆధార్ వివరాలను సరి చేసుకునే విధంగా అన్ని సౌకర్యాలు ప్రభుత్వం వారు కల్పించారు సుమారు 15 లక్షల 46వేల మంది పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉందని అధికారులు ఈ క్రమంలో గుర్తించారు తల్లితండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పిల్లల ఆధార్ వివరాలను తప్పనిసరిగా సరి చేయాలని సూచించారు ఆధార్ అప్డేట్ లేకపోతే పలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిక జారీ చేశారు

🖥️ *17 నుంచి బడుల్లో ఆధార్ క్యాంపులు* ⚡ *10 రోజులు పాటు నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు* ⚡ *విద్యార్థుల ఆధార్ అప్ డేట్ కు అవకాశం*
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కీలక అలర్ట్ జారీ చేసింది విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఆధార్ అప్డేట్ చేసుకునేలా ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖను జారీ చేశారు ఈ క్యాంపుల ద్వారా విద్యార్థుల ఆధార్ వివరాలను సరి చేసుకునే విధంగా అన్ని సౌకర్యాలు ప్రభుత్వం వారు కల్పించారు సుమారు 15 లక్షల 46వేల మంది పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉందని అధికారులు ఈ క్రమంలో గుర్తించారు తల్లితండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పిల్లల ఆధార్ వివరాలను తప్పనిసరిగా సరి చేయాలని సూచించారు ఆధార్ అప్డేట్ లేకపోతే పలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిక జారీ చేశారు

