పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులదే గెలుపు : జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి
మొదటి విడతగా 18 సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటన
————————————————
సర్పంచ్ ఎన్నికలలో జిల్లాలోని మెజారిటీ స్థానాలను బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జిగా ఆయన సోమవారం మొదటి విడతగా నియోజకవర్గంలోని 18 గ్రామాలకు సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించారు.
*ఇబ్రహీంపట్నం మండలం*
—————————————
1. రాయపోల్ – అచ్చన మమత శ్రీశైలం
2. పోచారం – పంది మాధవి కృపేష్
3. తులేకలాన్ – సామ అశ్విని రవీందర్ రెడ్డి
4. చెర్లపటేల్ గూడ – కాలె గణేష్
*అబ్దుల్లాపూర్ మెట్ మండలం*
———————————————
5. ఇనాంగూడ – దేశారం రాఘవేందర్ గౌడ్
6. జాఫర్ గూడ – కొర్ర రాధాకృష్ణ యాదవ్
7. చిన్న రావిరాల – అబ్బతి బసవయ్య
*యాచారం మండలం*
———————————-
8. గున్ గల్ – తోటిరెడ్డి రాజేందర్ రెడ్డి
9. మాల్ – మహ్మద్ గులాం సుభాని
10. కేస్లీతండా – జర్పుల రమేష్ నాయక్
11. కుర్మిద్ద – నీలం శ్రీవిద్య
12. మంతన్ గౌరెల్లి – కారింగు యాదయ్య గౌడ్
13. అయ్యవారి గూడ – నక్క వెంకటేశ్ యాదవ్
*మంచాల మండలం*
———————————-
14. ఆగాపల్లి – బచ్చలకూర సుజాత జంగయ్య
15. అంబోత్ తండా – అంబోత్ రాణి శ్రీనివాస్ నాయక్
16. కొర్రవానితండా – కొర్ర కిషన్ నాయక్
17. లింగంపల్లి – బత్తుల కిషన్ రెడ్డి
18. లోయపల్లి – అంగోత్ రఘురాం నాయక్
సం/-
*సత్తు వెంకటరమణారెడ్డి*
జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ ,
రంగారెడ్డి జిల్లా


