సంకల్ప 50 రోజుల ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేసి ఇంటర్ పాస్ పర్సంటేజ్ పెంచాలని ఆర్జేడీ టీ శేఖర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం ఆర్జేడీ అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన సందర్భంగా కళాశాల అధ్యాపకులకు సంకల్ప పై దిశానిర్ధేశం చేశారు. ముఖ ఆధారిత అటెండెన్స్ తప్పనిసరి అని ఆయన తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డీపీజే కుమార్, ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ పార్వతి, సిబ్బంది ఉన్నారు.

సంకల్ప అమలుతో పాస్ పర్సంటేజ్ పెంచాలి: ఆర్జేడీ శేఖర్ బాబు
సంకల్ప 50 రోజుల ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేసి ఇంటర్ పాస్ పర్సంటేజ్ పెంచాలని ఆర్జేడీ టీ శేఖర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం ఆర్జేడీ అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన సందర్భంగా కళాశాల అధ్యాపకులకు సంకల్ప పై దిశానిర్ధేశం చేశారు. ముఖ ఆధారిత అటెండెన్స్ తప్పనిసరి అని ఆయన తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డీపీజే కుమార్, ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ పార్వతి, సిబ్బంది ఉన్నారు.

