Tuesday, 24 February 2026
  • Home  
  • శ్రీవాణి నిధులతో స్వర్ణముఖి నదీశ్వరుని ఆలయ పునః నిర్మాణం
- తిరుపతి

శ్రీవాణి నిధులతో స్వర్ణముఖి నదీశ్వరుని ఆలయ పునః నిర్మాణం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సహరకారంతో శ్రీకాళహస్తి చుక్కల నిడిగల్లు గ్రామంలో చుక్కల నిడిగల్లు ఎస్టి కాలనీ శివాలయం కు 20 లక్షలు శ్రీవాణి ట్రస్టు నిధులతో మంజూరయ్యాయని ఈనెల 26వ తేదీన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. చుక్కల నిడిగల్లు ఎస్టి కాలనీలో బోడి దేవాలయం చుక్కలు నిడిగల్లు చెరువు వద్ద వెలిసిన స్వర్ణముఖి నదీశ్వరుడు లింగం 500 సంవత్సరాల పైబడి ఉన్న ఆలయంలో 30 సంవత్సరాల ముందు నిధులు కోసం దొంగలు స్వామివారిని పక్కకు జరపడంతో అప్పటినుంచి శివుడికి నీడ లేకపోవడంతో ఈ విషయాన్ని కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోని కలిసి శివాలయం పరిస్థితి విన్నవించడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ, మంత్రి దేవాదాయ శాఖ కమిషనర్ వారందరి సహకారంతో ఈ ఆలయ పునఃనిర్మాణం ప్రారంభిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఏసి రామకృష్ణ సమక్షంలో చుక్కల నిడిగల్లు భక్తులు, ప్రజలు, శ్రీకాళహస్తి దేవస్థాన వేద పందితులు శివప్రసాద్ శర్మ బాలాలయం ఏర్పాట్లు చేసి అక్కడి నుంచి శివలింగాన్ని తొలగించి గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్లీ శివయ్య అక్కడే ప్రతిష్టిస్తామనీ వారు తెలిపారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సహరకారంతో శ్రీకాళహస్తి చుక్కల నిడిగల్లు గ్రామంలో చుక్కల నిడిగల్లు ఎస్టి కాలనీ శివాలయం కు 20 లక్షలు శ్రీవాణి ట్రస్టు నిధులతో మంజూరయ్యాయని ఈనెల 26వ తేదీన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. చుక్కల నిడిగల్లు ఎస్టి కాలనీలో బోడి దేవాలయం చుక్కలు నిడిగల్లు చెరువు వద్ద వెలిసిన స్వర్ణముఖి నదీశ్వరుడు లింగం 500 సంవత్సరాల పైబడి ఉన్న ఆలయంలో 30 సంవత్సరాల ముందు నిధులు కోసం దొంగలు స్వామివారిని పక్కకు జరపడంతో అప్పటినుంచి శివుడికి నీడ లేకపోవడంతో ఈ విషయాన్ని కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోని కలిసి శివాలయం పరిస్థితి విన్నవించడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ, మంత్రి దేవాదాయ శాఖ కమిషనర్ వారందరి సహకారంతో ఈ ఆలయ పునఃనిర్మాణం ప్రారంభిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఏసి రామకృష్ణ సమక్షంలో చుక్కల నిడిగల్లు భక్తులు, ప్రజలు, శ్రీకాళహస్తి దేవస్థాన వేద పందితులు శివప్రసాద్ శర్మ బాలాలయం ఏర్పాట్లు చేసి అక్కడి నుంచి శివలింగాన్ని తొలగించి గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్లీ శివయ్య అక్కడే ప్రతిష్టిస్తామనీ వారు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.