Wednesday, 11 February 2026
  • Home  
  • శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా పూజలు ప్రారంభం
- భక్తి

శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా పూజలు ప్రారంభం

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు బుధవారం కార్తీక మాసం సందర్భంగా పూజలు ప్రారంభించారు.ఈ సందర్భంగా స్వామి ఆలయం నందు నిత్య బిల్వార్చన, కుంకుమార్చన కార్యక్రమాన్ని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం ఆలయ అధికారులు, ప్రధాన ఆర్చకులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి,ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి,ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్,కరుణా గురుకుల్, అభిషేక గురుకుల,నిరంజన్ గురుకుల్ పర్యవేక్షకులు నాగభూషణం,పౌరోహితుడు అర్థగిరి,టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు బుధవారం కార్తీక మాసం సందర్భంగా పూజలు ప్రారంభించారు.ఈ సందర్భంగా స్వామి ఆలయం నందు నిత్య బిల్వార్చన, కుంకుమార్చన కార్యక్రమాన్ని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం ఆలయ అధికారులు, ప్రధాన ఆర్చకులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి,ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి,ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్,కరుణా గురుకుల్, అభిషేక గురుకుల,నిరంజన్ గురుకుల్ పర్యవేక్షకులు నాగభూషణం,పౌరోహితుడు అర్థగిరి,టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.