ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ మంగళవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.వారికి స్థానిక ఎన్జీవో నాయకులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాట్లు చేశారు.దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వాదం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్జీవో అధ్యక్షులు చెంచురత్తు యాదవ్,సంయుక్త కార్యదర్శి బాలచంద్ర యాదవ్,తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ రాఘవులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఏపీఎన్జీవో అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ మంగళవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.వారికి స్థానిక ఎన్జీవో నాయకులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాట్లు చేశారు.దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వాదం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్జీవో అధ్యక్షులు చెంచురత్తు యాదవ్,సంయుక్త కార్యదర్శి బాలచంద్ర యాదవ్,తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ రాఘవులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

