Sunday, 7 December 2025
  • Home  
  • శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఏపీఎన్జీవో అధ్యక్షులు
- తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఏపీఎన్జీవో అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ మంగళవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.వారికి స్థానిక ఎన్జీవో నాయకులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాట్లు చేశారు.దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వాదం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్జీవో అధ్యక్షులు చెంచురత్తు యాదవ్,సంయుక్త కార్యదర్శి బాలచంద్ర యాదవ్,తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ రాఘవులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ మంగళవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.వారికి స్థానిక ఎన్జీవో నాయకులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాట్లు చేశారు.దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వాదం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్జీవో అధ్యక్షులు చెంచురత్తు యాదవ్,సంయుక్త కార్యదర్శి బాలచంద్ర యాదవ్,తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ రాఘవులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.