Wednesday, 11 February 2026
  • Home  
  • శ్రీకాళహస్తి లో వామపక్షాల నిరసన
- తిరుపతి

శ్రీకాళహస్తి లో వామపక్షాల నిరసన

శ్రీకాళహస్తి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నందు వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు స్మార్ట్ మీటర్లు మా ఇంటికి వద్దు,కరెంటు అదనపు చార్జీలు రద్దు చేయాలని, పెట్టిన స్మార్ట్ మీటర్లను తొలగించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ మేరకు సిపిఎం నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్ర లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెంచిన విద్యుత్ చార్జీలను పోరాటం చేసిన వారిపై లాఠీచార్జి చేసి కాల్పులు జరిపించారని,ఆ కాల్పుల్లో మరణించిన బాలస్వామి రామకృష్ణులు,విష్ణువర్ధన్ రెడ్డి మరణించారని వారి స్పూర్తితో,వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.స్మార్ట్ మీటర్లు తొలగించాలని డిమాండ్ చేశారు.

శ్రీకాళహస్తి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నందు వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు స్మార్ట్ మీటర్లు మా ఇంటికి వద్దు,కరెంటు అదనపు చార్జీలు రద్దు చేయాలని, పెట్టిన స్మార్ట్ మీటర్లను తొలగించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ మేరకు సిపిఎం నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్ర లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెంచిన విద్యుత్ చార్జీలను పోరాటం చేసిన వారిపై లాఠీచార్జి చేసి కాల్పులు జరిపించారని,ఆ కాల్పుల్లో మరణించిన బాలస్వామి రామకృష్ణులు,విష్ణువర్ధన్ రెడ్డి మరణించారని వారి స్పూర్తితో,వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.స్మార్ట్ మీటర్లు తొలగించాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.