శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గాదిపాకుల గోపీనాథ్ ని ముస్లిం మైనారిటీ సోదరులు ఘనంగా సన్మానించి స్వీట్స్ పంచారు.ముస్లిమ్స్ సోదరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ మరియు ఎమ్మెల్యేబొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుటుంబం న్యాయం చేస్తారు అనేదానికి నిదర్శనం గోపీనాథ్ ని ట్రస్ట్ బోర్డు సభ్యుడుగా నియమించడం అని తెలిపారు.ఈ కార్యక్రమం లో షాకిర్ అలీ,ఖాదర్ భాష,షఫీ,ఖలీల్,ఫ్రూట్ మీర్జా, షేక్ జహీర్ అహ్మద్,C.S మస్తాన్, మీర్జా, రఫీ బాయ్,ఖాదర్ వలీ,సాజిద్,నయీమ్, జావిద్,రాజా ఇర్ఫాన్, షాహిద్,కోపరేటివ్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ దొరబాబు,మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడికి ముస్లిం మైనారిటీ నాయకులు సన్మానం
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గాదిపాకుల గోపీనాథ్ ని ముస్లిం మైనారిటీ సోదరులు ఘనంగా సన్మానించి స్వీట్స్ పంచారు.ముస్లిమ్స్ సోదరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ మరియు ఎమ్మెల్యేబొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుటుంబం న్యాయం చేస్తారు అనేదానికి నిదర్శనం గోపీనాథ్ ని ట్రస్ట్ బోర్డు సభ్యుడుగా నియమించడం అని తెలిపారు.ఈ కార్యక్రమం లో షాకిర్ అలీ,ఖాదర్ భాష,షఫీ,ఖలీల్,ఫ్రూట్ మీర్జా, షేక్ జహీర్ అహ్మద్,C.S మస్తాన్, మీర్జా, రఫీ బాయ్,ఖాదర్ వలీ,సాజిద్,నయీమ్, జావిద్,రాజా ఇర్ఫాన్, షాహిద్,కోపరేటివ్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ దొరబాబు,మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.

