శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల అర్థశాస్త్ర విభాగం వారు కేసీపీ షుగర్ కంపెనీని సందర్శించారు….. బీ ఏ(ఎకనామిక్స్) ప్రధమ సంవత్సరం మరియు బీ ఏ(పొలిటికల్ )రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్ధశాస్త్ర విభాగా ధిపతి డి. అరుణ, డా. M సునీత పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ డా. వి. వి. యస్ కుమార్ సార్ విద్యార్థులను అభినందించారు


