అలంపూర్ : పున్నమి ప్రతినిధి
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల ఆలయము నందు 92 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు మహబూబ్ నగర్ జిల్లా శ్రీయుత సహాయ కమీషనర్ శ్రీ మదనేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించబడింది. ఈ హుండీ లెక్కింపు నందు శ్రీ అమ్మవారి హుండీ ద్వారా ఆదాయం రూ.50,76,149-00. శ్రీ స్వామి వారి హుండీ ద్వారా ఆదాయం రూ.9,97,016-00, అన్నదాన సత్రం హుండీ ద్వారా ఆదాయం రూ.5,248-00 మొత్తం హుండీ ఆదాయం రూ. 60,78,413-00 వచ్చినది. ఫారిన్ కరెన్సీ US డాలర్లు 5, OMAN 100, 1/2,
మిశ్రమ బంగారు 34 గ్రాముల 500 మిల్లీ గ్రాములు. మిశ్రమ వెండి 447 గ్రాములు వచ్చినది. ఈ హుండీ లెక్కింపు ఆలయ ఈఓ. శ్రీమతి A.దీప్తి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్, సిబ్బంది, పోలీసు శాఖ సిబ్బంది, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సేవా సమితి సభ్యులు, భక్తులు, ఆలయ అర్చక & సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల ఆలయ హుండీ లెక్కింపు.
అలంపూర్ : పున్నమి ప్రతినిధి శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల ఆలయము నందు 92 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు మహబూబ్ నగర్ జిల్లా శ్రీయుత సహాయ కమీషనర్ శ్రీ మదనేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించబడింది. ఈ హుండీ లెక్కింపు నందు శ్రీ అమ్మవారి హుండీ ద్వారా ఆదాయం రూ.50,76,149-00. శ్రీ స్వామి వారి హుండీ ద్వారా ఆదాయం రూ.9,97,016-00, అన్నదాన సత్రం హుండీ ద్వారా ఆదాయం రూ.5,248-00 మొత్తం హుండీ ఆదాయం రూ. 60,78,413-00 వచ్చినది. ఫారిన్ కరెన్సీ US డాలర్లు 5, OMAN 100, 1/2, మిశ్రమ బంగారు 34 గ్రాముల 500 మిల్లీ గ్రాములు. మిశ్రమ వెండి 447 గ్రాములు వచ్చినది. ఈ హుండీ లెక్కింపు ఆలయ ఈఓ. శ్రీమతి A.దీప్తి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్, సిబ్బంది, పోలీసు శాఖ సిబ్బంది, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సేవా సమితి సభ్యులు, భక్తులు, ఆలయ అర్చక & సిబ్బంది పాల్గొన్నారు.

