పున్నమి ప్రతినిధి 21 ఫిబ్రవరి రేణిగుంట మండలం
తిరుపతి జిల్లా రేణిగుంట శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞ్యానపీఠంలో శివలింగ ప్రతిష్టతను శుక్రవారం ఘనంగా జరిగింది 32 దేశాల నుంచి 140 మంది విదేశీయ భక్తులు హాజరయ్యారు శివనామ స్మరణల మధ్య రుద్రాభిషేకం మహా చండీ హోమం నిర్వహించారు జర్మనీ గురూజీ పరమహంస విశ్వనాధ స్వామీజీ చేతులు మీదుగా పూజా కార్యక్రమాలు జరిగాయి విదేశీ భక్తులు శివ నామ స్మరణతో మైమరిచిపోయారు
Uploaded Video:

