ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించాలని రిటైర్డ్ ప్రధానోపాధ్యా యుడు చెవ్వాకుల సూర్యప్రకాశ్ రావు కోరారు. కార్పొరేట్ కళాశాలలో చదువుతూ ఒత్తిడికి గురై మరణించిన విద్యార్థి నాయకుడు యాలంగి సుమిత్ రామారావు జయంతిని రాజోలులో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమిత్ రామారావు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

విద్యార్థులకు ఒత్తిడిని లేని విద్య అందించాలి
ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించాలని రిటైర్డ్ ప్రధానోపాధ్యా యుడు చెవ్వాకుల సూర్యప్రకాశ్ రావు కోరారు. కార్పొరేట్ కళాశాలలో చదువుతూ ఒత్తిడికి గురై మరణించిన విద్యార్థి నాయకుడు యాలంగి సుమిత్ రామారావు జయంతిని రాజోలులో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమిత్ రామారావు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

