Wednesday, 30 July 2025
  • Home  
  • విక్రమ సింహపురి యూనివర్సిటీలో పరియావరణ దినోత్సవం
- Featured

విక్రమ సింహపురి యూనివర్సిటీలో పరియావరణ దినోత్సవం

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఆధ్వర్యం లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా ఆచరించారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమము లో ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారి చేతుల మీదుగా జ్యూట్ బాగ్స్ ను విశ్వవిద్యాలయ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి అందచేశారు. ఈ కార్యక్రమం లో రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి గారు కూడా పాలుగోనారు. తదనంతరం ఉపకులపతి మాట్లాడుతూ మన ఆరోగ్యం మరియు వాతావరణం యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమం అభివర్ణించారు. అధిక ఆదాయం, వినియోగవాదం మరియు భూమి మరియు అటవీ నిష్పత్తిలో తేడా ఎక్కువ కాలుష్యం మరియు క్షీణిస్తున్న వాతావరణానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఆహార భద్రత, ప్రజారోగ్యం మరియు జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరియవర్ణని పరిరక్షించడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టింది ఇందులో భాగంగానే ఇప్పటివరకు , గ్రీన్ క్యాంపస్, ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్, శుభ్రమైన మరియు ఆకుపచ్చ ప్రచారాలు, పర్యావరణం పట్ల విద్యార్థుల్లో అవగాహన, సేంద్రీయ సేద్యం, నీటి సంరక్షణ మరియు వంటి వివిధ కార్యక్రమాలు చేపటము. పర్యావరణ సంరక్షణ బాధ్యత భారం పూర్తిగా ప్రభుత్వం మరియు ఇతర NGO లు మోపకుండా సామాన్య ప్రజానీకం కూడా తన వంతు బాద్యేతగా కృషి చేయాలి. పుష్కలమైన సహజ వనరులు దేశ ఆర్థిక శ్రేయస్సుకు ఎల్లవేళలా మద్దతునిస్తామని ఉపకులపతి ఈ సందర్బంగా తెలిపారు. ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ సుజా ఎస్ నాయర్, కార్యనిర్వాహకులు డాక్టర్ అల్లం ఉదయ్ శంకర్, మరియు ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబంది పాలుగోనారు.

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఆధ్వర్యం లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా ఆచరించారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమము లో ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారి చేతుల మీదుగా జ్యూట్ బాగ్స్ ను విశ్వవిద్యాలయ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి అందచేశారు. ఈ కార్యక్రమం లో రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి గారు కూడా పాలుగోనారు. తదనంతరం ఉపకులపతి మాట్లాడుతూ మన ఆరోగ్యం మరియు వాతావరణం యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమం అభివర్ణించారు. అధిక ఆదాయం, వినియోగవాదం మరియు భూమి మరియు అటవీ నిష్పత్తిలో తేడా ఎక్కువ కాలుష్యం మరియు క్షీణిస్తున్న వాతావరణానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఆహార భద్రత, ప్రజారోగ్యం మరియు జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరియవర్ణని పరిరక్షించడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టింది ఇందులో భాగంగానే ఇప్పటివరకు , గ్రీన్ క్యాంపస్, ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్, శుభ్రమైన మరియు ఆకుపచ్చ ప్రచారాలు, పర్యావరణం పట్ల విద్యార్థుల్లో అవగాహన, సేంద్రీయ సేద్యం, నీటి సంరక్షణ మరియు వంటి వివిధ కార్యక్రమాలు చేపటము. పర్యావరణ సంరక్షణ బాధ్యత భారం పూర్తిగా ప్రభుత్వం మరియు ఇతర NGO లు మోపకుండా సామాన్య ప్రజానీకం కూడా తన వంతు బాద్యేతగా కృషి చేయాలి. పుష్కలమైన సహజ వనరులు దేశ ఆర్థిక శ్రేయస్సుకు ఎల్లవేళలా మద్దతునిస్తామని ఉపకులపతి ఈ సందర్బంగా తెలిపారు. ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ సుజా ఎస్ నాయర్, కార్యనిర్వాహకులు డాక్టర్ అల్లం ఉదయ్ శంకర్, మరియు ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబంది పాలుగోనారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.