Sunday, 1 March 2026
  • Home  
  • వాయులింగేశ్వరుని సేవలో త్రిపుర ముఖ్యమంత్రి
- తిరుపతి

వాయులింగేశ్వరుని సేవలో త్రిపుర ముఖ్యమంత్రి

శ్రీకాళహస్తీశ్వరస్వామి దర్శనార్ధం త్రిపుర ముఖ్యమంత్రి మనీష్ షా కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల, ప్రత్యేక దర్శనం చేయించి దర్శనానంతరం ఆలయ వేద పండితులచే ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను, చిత్ర పటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వరస్వామి దర్శనార్ధం త్రిపుర ముఖ్యమంత్రి మనీష్ షా కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల, ప్రత్యేక దర్శనం చేయించి దర్శనానంతరం ఆలయ వేద పండితులచే ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను, చిత్ర పటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.