శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల కుటుంబాలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేయాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య ఓ ప్రకటనలో తెలియజేశారు.గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల కూలీ పనులు లేక ఇళ్లకే పరిమితం అయిపోయిన యానాదులను ఆదుకోవాలని కోరారు. ఒకపక్కనీట మునిగిన ఇల్లు,మరోపక్క ఉరుస్తున్న ఇళ్లల్లో నానా అవస్థలు ఎదుర్కొంటున్న యానాదులను ప్రభుత్వ అధికారులు లో తొట్టు ప్రాంతాలను పరిశీలించి వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వ అధికారులను కోరారు.

లోతట్టుప్రాంతాలలో ఉన్న గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలి: జనమాల గురవయ్య
శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల కుటుంబాలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేయాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య ఓ ప్రకటనలో తెలియజేశారు.గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల కూలీ పనులు లేక ఇళ్లకే పరిమితం అయిపోయిన యానాదులను ఆదుకోవాలని కోరారు. ఒకపక్కనీట మునిగిన ఇల్లు,మరోపక్క ఉరుస్తున్న ఇళ్లల్లో నానా అవస్థలు ఎదుర్కొంటున్న యానాదులను ప్రభుత్వ అధికారులు లో తొట్టు ప్రాంతాలను పరిశీలించి వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వ అధికారులను కోరారు.

