Wednesday, 25 March 2026
  • Home  
  • రాయదుర్గంలో దుండగులు హల్ చల్.. మూడు ఇళ్లల్లో చోరీ
- ఆంధ్రప్రదేశ్

రాయదుర్గంలో దుండగులు హల్ చల్.. మూడు ఇళ్లల్లో చోరీ

రాయదుర్గం పట్టణంలోని మొలకలమూరు రోడ్డు చెక్ పోస్ట్ సీతప్ప జిన్నా సమీపాన ఒకే రోజు మూడు ఇళ్లల్లో దొంగతనం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గత రాత్రి గంగమ్మ,రాధమ్మ మరియు పక్కింటి నివాసాలలో రాత్రి నివాసితులు లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు గంగమ్మ ఇంటిలో దాచుకున్న 37వేల డబ్బులు, చైనా,ఉంగరాలు, పెద్ద చీరలు ఎత్తుకెళ్లారని నివాసితురాలు గంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

రాయదుర్గం పట్టణంలోని మొలకలమూరు రోడ్డు చెక్ పోస్ట్ సీతప్ప జిన్నా సమీపాన ఒకే రోజు మూడు ఇళ్లల్లో దొంగతనం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గత రాత్రి గంగమ్మ,రాధమ్మ మరియు పక్కింటి నివాసాలలో రాత్రి నివాసితులు లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు గంగమ్మ ఇంటిలో దాచుకున్న 37వేల డబ్బులు, చైనా,ఉంగరాలు, పెద్ద చీరలు ఎత్తుకెళ్లారని నివాసితురాలు గంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.