Wednesday, 25 March 2026
  • Home  
  • రాయచోటి: నేడు కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక : చామకూరి శ్రీధర్
- అన్నమయ్య

రాయచోటి: నేడు కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక : చామకూరి శ్రీధర్

రాయచోటి కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా అర్జీలు సమర్పించవచ్చన్నారు. పీజీఆర్ఎస్ లో ఇచ్చిన అర్జీల వివరాలు, వాటి ప్రోగ్రస్ సంబంధించి సమాచారాన్ని తెలుసుకునేందుకు కాల్ సెంటర్ నెంబరు 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు.

రాయచోటి కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా అర్జీలు సమర్పించవచ్చన్నారు. పీజీఆర్ఎస్ లో ఇచ్చిన అర్జీల వివరాలు, వాటి ప్రోగ్రస్ సంబంధించి సమాచారాన్ని తెలుసుకునేందుకు కాల్ సెంటర్
నెంబరు 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.