రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు కరోనా రక్కసి వల్ల బ్రతుకు జీవనం సాగించేందుకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోజుల్లో రంజాన్ పండుగ పురస్కరించుకుని మండలంలోని ప్రతి ముస్లిం కుటుంబాలు పండుగను ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో రాపూరు మాజీ ఎంపీపీ మండల వైకాపా కన్వీనర్ దివంగత నేత బండి క్రిష్ణా రెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి తన సొంత నిధులతో మండలంలోని ముస్లిం కుటుంబలన్నింటికి 5 వస్తవులతో కూడిన కిట్లను మండలంలోని మసీదులోని మౌజన్లు,ఇమామ్ లకు దుస్తులు పంపిణీ కార్యక్రమం మండలంలోని పెనుబర్తి నుంచి మండల వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా పంపిణీ చేసే ఈ కార్యక్రమాన్ని పెనుబర్త గ్రామం నుంచి ప్రారంభిచిన బండి వేణుగోపాల్ రెడ్డి పెనుబర్తి , గోనుపల్లి, ఓబులంపల్లి,లో ఉన్న ముస్లింలకు వేణుగోపాల్ రెడ్డి చేతుల మీదగా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేశారు,రాపూరు మండలంలోని అన్ని వర్గాల ప్రజలు ముస్లిం కుటుంబాలకు అండగా నిలవడం ముస్లింలకు ఈరోజు రంజాన్ తోఫా అందజేస్తుండడం చాలా ఆనందంగా ఉంది అని బండి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు
రాపూరు మండలంలోని ముస్లింలకు బండి వేణుగోపాల్ రెడ్డి రంజాన్ తోఫా పంపిణీ
రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు కరోనా రక్కసి వల్ల బ్రతుకు జీవనం సాగించేందుకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోజుల్లో రంజాన్ పండుగ పురస్కరించుకుని మండలంలోని ప్రతి ముస్లిం కుటుంబాలు పండుగను ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో రాపూరు మాజీ ఎంపీపీ మండల వైకాపా కన్వీనర్ దివంగత నేత బండి క్రిష్ణా రెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి తన సొంత నిధులతో మండలంలోని ముస్లిం కుటుంబలన్నింటికి 5 వస్తవులతో కూడిన కిట్లను మండలంలోని మసీదులోని మౌజన్లు,ఇమామ్ లకు దుస్తులు పంపిణీ కార్యక్రమం మండలంలోని పెనుబర్తి నుంచి మండల వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా పంపిణీ చేసే ఈ కార్యక్రమాన్ని పెనుబర్త గ్రామం నుంచి ప్రారంభిచిన బండి వేణుగోపాల్ రెడ్డి పెనుబర్తి , గోనుపల్లి, ఓబులంపల్లి,లో ఉన్న ముస్లింలకు వేణుగోపాల్ రెడ్డి చేతుల మీదగా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేశారు,రాపూరు మండలంలోని అన్ని వర్గాల ప్రజలు ముస్లిం కుటుంబాలకు అండగా నిలవడం ముస్లింలకు ఈరోజు రంజాన్ తోఫా అందజేస్తుండడం చాలా ఆనందంగా ఉంది అని బండి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు