Monday, 8 December 2025
  • Home  
  • రాజోలు నియోజకవర్గంలో విజయవంతమైన మాలల ఆత్మీయ సమావేశం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజోలు నియోజకవర్గంలో విజయవంతమైన మాలల ఆత్మీయ సమావేశం

రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో దళిత నాయకులు గెడ్డం సింహా అధ్యక్షతన సోమవారం జరిగిన మాలల ఆత్మీయ సమావేశం విజయవంతమైయింది. ఈ సమావేశంలో ముఖ్యాతిదిగా పాల్గొన్న రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గంలో ఎస్సీలు ఎదుర్కొంటున్న అన్నీ సమస్యలను పరిష్కరిస్తాం అన్నారు. తొలుత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పూలమాలలేసి నివాళులర్పిచిన పిమ్మట దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ బుద్ధవదనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా నలంద ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ తాడి సత్యనారాయణ సభాపరిచయం చేసారు. అనంతరం జరిగిన సమావేశంలో మాల నాయకులు మాట్లాడుతూ లేవనెత్తిన సమస్యలన్నింటిని త్వరలనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే దేవ హామీ ఇచ్చారు. సరేళ్ళ విజయప్రసాద్, గెడ్డం తులసీ భాస్కరరావు, పొలుమూరి శ్యాంబాబు, దేవ రాజేంద్రప్రసాద్, చింత రాజబాబు, జాలెం సుబ్బారావు, బొంతు మణిరాజు, బత్తుల లక్ష్మణరావు, తోటే ప్రతాప్, రాపాక మహేష్, మట్టా సురేష్, కలిగితి పళ్ళం రాజు, చిలకపాటి శ్రీధర్, తదితరులు మాట్లాడారు. అనంతరం నల్లి శివకుమార్ వందన సమర్పణ చేసి కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి దొండపాటి అన్నపూర్ణమ్మ, వైస్ ఎంపీపీ కొల్లాబత్తుల నాని నియోజకవర్గంలోని మాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో దళిత నాయకులు గెడ్డం సింహా అధ్యక్షతన సోమవారం జరిగిన మాలల ఆత్మీయ సమావేశం విజయవంతమైయింది. ఈ సమావేశంలో ముఖ్యాతిదిగా పాల్గొన్న రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గంలో ఎస్సీలు ఎదుర్కొంటున్న అన్నీ సమస్యలను పరిష్కరిస్తాం అన్నారు. తొలుత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పూలమాలలేసి నివాళులర్పిచిన పిమ్మట దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ బుద్ధవదనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా నలంద ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ తాడి సత్యనారాయణ సభాపరిచయం చేసారు. అనంతరం జరిగిన సమావేశంలో మాల నాయకులు మాట్లాడుతూ లేవనెత్తిన సమస్యలన్నింటిని త్వరలనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే దేవ హామీ ఇచ్చారు. సరేళ్ళ విజయప్రసాద్, గెడ్డం తులసీ భాస్కరరావు, పొలుమూరి శ్యాంబాబు, దేవ రాజేంద్రప్రసాద్, చింత రాజబాబు, జాలెం సుబ్బారావు, బొంతు మణిరాజు, బత్తుల లక్ష్మణరావు, తోటే ప్రతాప్, రాపాక మహేష్, మట్టా సురేష్, కలిగితి పళ్ళం రాజు, చిలకపాటి శ్రీధర్, తదితరులు మాట్లాడారు. అనంతరం నల్లి శివకుమార్ వందన సమర్పణ చేసి కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి దొండపాటి అన్నపూర్ణమ్మ, వైస్ ఎంపీపీ కొల్లాబత్తుల నాని నియోజకవర్గంలోని మాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.