అమడగూరు: విజయదశమి శరన్నవరాత్రుల పర్వదినాలలో భాగంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు మంగళవారం రాజరాజేశ్వరి దేవి అలంకరణలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.అమ్మవారికి భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు.అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి తీర్థప్రసాదాలు అందజేశారు.అలాగే నేడు (బుధవారం) శ్రీ మహాచండి సింహాసనం రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి,ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు.
అమడగూరు: విజయదశమి శరన్నవరాత్రుల పర్వదినాలలో భాగంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు మంగళవారం రాజరాజేశ్వరి దేవి అలంకరణలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.అమ్మవారికి భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు.అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి తీర్థప్రసాదాలు అందజేశారు.అలాగే నేడు (బుధవారం) శ్రీ మహాచండి సింహాసనం రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి,ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

