శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 06: శ్రీకాళహస్తి పట్టణాని విఎం పల్లి కి వెళ్లే ప్రధాన రహదారి పైన మహిళలు బయటాయించి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో వాహనాలకు రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న టూటౌన్ సిఐ నాగరాజు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ధర్నాను విరమించాలని మీ సమస్యలను ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని వారితో మంతనాలు జరిపిన బాధితులు అంగీకరించకపోవడంతో సమాచారం అందుకున్న టిడిపి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు ఒకటవ వార్డుకు చేరుకుని విఎం పల్లె వాసుల సమస్యలను పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ తో చరవాణి ద్వారా మాట్లాడి తాగునీరుని కాలనీవాసులు అందించారు.

రహదారి పై ఖాళీ బిందెలతో మహిళలు దర్న
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 06: శ్రీకాళహస్తి పట్టణాని విఎం పల్లి కి వెళ్లే ప్రధాన రహదారి పైన మహిళలు బయటాయించి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో వాహనాలకు రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న టూటౌన్ సిఐ నాగరాజు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ధర్నాను విరమించాలని మీ సమస్యలను ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని వారితో మంతనాలు జరిపిన బాధితులు అంగీకరించకపోవడంతో సమాచారం అందుకున్న టిడిపి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు ఒకటవ వార్డుకు చేరుకుని విఎం పల్లె వాసుల సమస్యలను పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ తో చరవాణి ద్వారా మాట్లాడి తాగునీరుని కాలనీవాసులు అందించారు.

