భారత ప్రధాన మంత్రి వర్యులు నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 తేదీన నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ,రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షుల సూచనల మేరకు మరియు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ నేతృత్వంలో 17.09.2025 వ తేదీ రక్తదాన శిబిరం శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియం (మధు లాడ్జి)నందు ఉదయం 8 గంటల నుండిమధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది.ఈ సేవ కార్యక్రమంలో ఎన్డీఏ (NDA) కూటమి తెలుగుదేశం, జనసేన,బిజెపి నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కొరడమైనది.

రక్త దాన శిబిరాన్ని జయప్రదం చేయండి:కోలా ఆనంద్,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు
భారత ప్రధాన మంత్రి వర్యులు నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 తేదీన నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ,రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షుల సూచనల మేరకు మరియు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ నేతృత్వంలో 17.09.2025 వ తేదీ రక్తదాన శిబిరం శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియం (మధు లాడ్జి)నందు ఉదయం 8 గంటల నుండిమధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది.ఈ సేవ కార్యక్రమంలో ఎన్డీఏ (NDA) కూటమి తెలుగుదేశం, జనసేన,బిజెపి నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కొరడమైనది.

