Wednesday, 11 February 2026
  • Home  
  • యూరియా పై వైకాపా దుష్ప్రచారం — అంజూరు చక్రధర్
- తిరుపతి

యూరియా పై వైకాపా దుష్ప్రచారం — అంజూరు చక్రధర్

శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో వరి కోతలు దాదాపు అయిపోయాయి.ఇప్పుడు యూరియా కొరత ఉందని వైసిపి ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ పేర్కొన్నారు.యూరియా కొరత లేకపోయినా వైకాపా నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మి రైతులు ఆందోళనా చెందొద్దని తెలియజేశారు.రబీకి సంబంధించి రాష్ట్రానికి 9.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.రాష్ట్రంలో ఎక్కడ యూరియా కొరత లేకుండా కూటమీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,రైతులు అధైర్య పడవద్దు అని తెలియజేశారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో వరి కోతలు దాదాపు అయిపోయాయి.ఇప్పుడు యూరియా కొరత ఉందని వైసిపి ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ పేర్కొన్నారు.యూరియా కొరత లేకపోయినా వైకాపా నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మి రైతులు ఆందోళనా చెందొద్దని తెలియజేశారు.రబీకి సంబంధించి రాష్ట్రానికి 9.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.రాష్ట్రంలో ఎక్కడ యూరియా కొరత లేకుండా కూటమీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,రైతులు అధైర్య పడవద్దు అని తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.