Wednesday, 8 April 2026
  • Home  
  • యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక ఓపీ భవనం ప్రారంభం – ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్..
- అనకాపల్లి

యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక ఓపీ భవనం ప్రారంభం – ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్..

అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 8 : ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన అవుట్ పేషెంట్ (ఓపీ) భవనాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ భవనం ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. టోయోట్సు రేర్ ఎర్త్స్ ఇండియా సంస్థ CSR నిధులతో నిర్మించిన ఈ సదుపాయం ఆధునిక వైద్య పరికరాలతో సిద్ధమైంది. ప్రజలకు సౌకర్యవంతమైన చికిత్స అందించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 8 : ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన అవుట్ పేషెంట్ (ఓపీ) భవనాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ భవనం ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. టోయోట్సు రేర్ ఎర్త్స్ ఇండియా సంస్థ CSR నిధులతో నిర్మించిన ఈ సదుపాయం ఆధునిక వైద్య పరికరాలతో సిద్ధమైంది. ప్రజలకు సౌకర్యవంతమైన చికిత్స అందించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.