దుత్తలూరు మండలంలోని తురకపల్లీ గ్రామంలొ శనివారం ఉదయం యన్ టి ఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటి సభ్యుడు పోలు మాల్యాద్రి పాల్గోని పించన్ దారులకు స్వయంగా అందజేశారు గ్రామ ప్రజలకు ఉదయం వేళ ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమం సజావుగా సాగింది లబ్ది దారులు పింఛన్లు స్వీకరించి ఆనందo వ్యక్తం చేశారు ఈ సందర్బంగా పో లు మాల్యాద్రి మాట్లాడుతూ యన్ టీ ర్ భరోసా పథకం పేదలు,వృద్దులు , దివ్యంగులు కు నిజమైన ఆర్ధిక బలాన్ని అందిస్తోంది ప్రతీ లబ్ది దరుడు సకాలంలో రేషన్ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు

యన్ టీ ర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ గ్రామ కమిటి మెంబర్ మాల్యాద్రి
దుత్తలూరు మండలంలోని తురకపల్లీ గ్రామంలొ శనివారం ఉదయం యన్ టి ఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటి సభ్యుడు పోలు మాల్యాద్రి పాల్గోని పించన్ దారులకు స్వయంగా అందజేశారు గ్రామ ప్రజలకు ఉదయం వేళ ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమం సజావుగా సాగింది లబ్ది దారులు పింఛన్లు స్వీకరించి ఆనందo వ్యక్తం చేశారు ఈ సందర్బంగా పో లు మాల్యాద్రి మాట్లాడుతూ యన్ టీ ర్ భరోసా పథకం పేదలు,వృద్దులు , దివ్యంగులు కు నిజమైన ఆర్ధిక బలాన్ని అందిస్తోంది ప్రతీ లబ్ది దరుడు సకాలంలో రేషన్ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు

