ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 720 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 790 కిలోమీటర్లు, కాకినాడకి 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వచ్చే 12 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడనుంది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా మారి, అదే రోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది.

మొంథా తుఫాను పయనమిలా… కాకినాడ వైపు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 720 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 790 కిలోమీటర్లు, కాకినాడకి 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వచ్చే 12 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడనుంది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా మారి, అదే రోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది.

