తొట్టంబేడు, పిబ్రవరి 03, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొట్టంబేడు మండలంలోనీ జనసేన పార్టీ నాయకులందరూ కలిసి పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసి, గ్రామ గ్రామాల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లే విధంగా, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని జనసేన పార్టీ అభివృద్ధి కోసం దృఢమైన సంకల్పంతో బాధ్యతగా పనిచేయడమే మా లక్ష్యమని నిర్ణయించుకొవవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, తేజ, గంధం శీను, నాదెండ్ల రాజేష్, మహేష్, లక్ష్మణ్, హరి, మనీ, ప్రదీప్ కుమార్, నవీన్,కల్లపూడి వెంకటేష్, శాంతి కుమార్, రమేష్ బాబు, సాయి, భాను, ముని చంద్ర, జానీ, నాగరాజు, చెంచయ్య, మరియు పేట చిరంజీవి, డాక్టర్ నక్క ప్రసాద్, పసల సురేష్, పసల ఎలిసా, చందు, గోపి వీర మహిళ దుర్గ పాల్గొన్నారు.

మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో అందరూ కృషి చేయాలి జనసైన్యం
తొట్టంబేడు, పిబ్రవరి 03, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొట్టంబేడు మండలంలోనీ జనసేన పార్టీ నాయకులందరూ కలిసి పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసి, గ్రామ గ్రామాల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లే విధంగా, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని జనసేన పార్టీ అభివృద్ధి కోసం దృఢమైన సంకల్పంతో బాధ్యతగా పనిచేయడమే మా లక్ష్యమని నిర్ణయించుకొవవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, తేజ, గంధం శీను, నాదెండ్ల రాజేష్, మహేష్, లక్ష్మణ్, హరి, మనీ, ప్రదీప్ కుమార్, నవీన్,కల్లపూడి వెంకటేష్, శాంతి కుమార్, రమేష్ బాబు, సాయి, భాను, ముని చంద్ర, జానీ, నాగరాజు, చెంచయ్య, మరియు పేట చిరంజీవి, డాక్టర్ నక్క ప్రసాద్, పసల సురేష్, పసల ఎలిసా, చందు, గోపి వీర మహిళ దుర్గ పాల్గొన్నారు.

