డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కొండకుదురు లంకలో మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తూ ఇటీవల అకాల మృత్యువాత పడ్డ పెట్టా నరేష్. ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ముమ్మిడివరం నియోజకవర్గ లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సంఘ సభ్యులు అందరూ తమకు తోసిన విధంగా 200 నుంచి పదివేల రూపాయల వరకు వసూలు చేసి ఆ కుటుంబానికి అందజేశారు. ఆ లక్ష రూపాయలు మృతుని ఇద్దరు పిల్లల పేరు మీద పిక్స్ డిపాజిట్ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో లంక గ్రామాల దళిత సంఘం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుర్రాల రాంబాబు, ఉపాధ్యక్షులు నల్లరాంజి అరుణ్ కుమార్, పోతుల హేమ సుందర నారాయణరావు ,సెక్రటరీ నక్క శ్రీనివాస్ ,కర్రి రాంబాబు మరియు గ్రూపు సభ్యులు పాల్గొన్నారు

మృతుని కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కొండకుదురు లంకలో మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తూ ఇటీవల అకాల మృత్యువాత పడ్డ పెట్టా నరేష్. ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ముమ్మిడివరం నియోజకవర్గ లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సంఘ సభ్యులు అందరూ తమకు తోసిన విధంగా 200 నుంచి పదివేల రూపాయల వరకు వసూలు చేసి ఆ కుటుంబానికి అందజేశారు. ఆ లక్ష రూపాయలు మృతుని ఇద్దరు పిల్లల పేరు మీద పిక్స్ డిపాజిట్ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో లంక గ్రామాల దళిత సంఘం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుర్రాల రాంబాబు, ఉపాధ్యక్షులు నల్లరాంజి అరుణ్ కుమార్, పోతుల హేమ సుందర నారాయణరావు ,సెక్రటరీ నక్క శ్రీనివాస్ ,కర్రి రాంబాబు మరియు గ్రూపు సభ్యులు పాల్గొన్నారు

