Sunday, 15 March 2026
  • Home  
  • ముస్తాబాద్‌లో స్వశక్తి మహిళా భవనానికి భూమి పూజ
- రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్‌లో స్వశక్తి మహిళా భవనానికి భూమి పూజ

ముస్తాబాద్/ మార్చి /పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నూతన స్వశక్తి మహిళా భవనం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం స్వశక్తి మహిళా భవనం నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలు సంఘటితంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, మట్ట రమణారెడ్డి, కుక్కల దేవేందర్, ఉచిడీ బాల్ రెడ్డి, మహిళా సీఈఓతో పాటు పలువురు మహిళలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ముస్తాబాద్/ మార్చి /పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నూతన స్వశక్తి మహిళా భవనం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు పాల్గొని భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం స్వశక్తి మహిళా భవనం నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలు సంఘటితంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, మట్ట రమణారెడ్డి, కుక్కల దేవేందర్, ఉచిడీ బాల్ రెడ్డి, మహిళా సీఈఓతో పాటు పలువురు మహిళలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.