మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మల్లెమడుగు రిజర్వాయర్ నిండడంతో పదిగేట్లు ఎత్తి వేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.గురువారం అధికారులతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రిజర్వాయర్ ను పరిశీలించి నీటి విడుదల వల్ల ప్రాజెక్టు దిగువన గల గ్రామాలకు ఏమైనా ముప్పు ఉందా అని అధికారులతో సమీక్షించారు.ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేయాలని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడుకి,ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి విన్నవించడం జరిగిందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.297 కోట్లతో రిజర్వాయర్ ను అభివృద్ధి చేయబోతున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

మల్లెమడుగు రిజర్వాయర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మల్లెమడుగు రిజర్వాయర్ నిండడంతో పదిగేట్లు ఎత్తి వేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.గురువారం అధికారులతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రిజర్వాయర్ ను పరిశీలించి నీటి విడుదల వల్ల ప్రాజెక్టు దిగువన గల గ్రామాలకు ఏమైనా ముప్పు ఉందా అని అధికారులతో సమీక్షించారు.ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేయాలని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడుకి,ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి విన్నవించడం జరిగిందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.297 కోట్లతో రిజర్వాయర్ ను అభివృద్ధి చేయబోతున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

