తొట్టంబేడు మండలం, కొనతనేరి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గంగయ్య కుమారుడు వెంకటేష్ ప్రమాదంలో మరణించడంతో గంగయ్య కుమారుడు పార్థివ దేహానికి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు. రమణయ్య నాయుడు, వైకాపా మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాజీ సర్పంచ్ కుమారుని మృతికి సంతాపం తెలిపిన బియ్యపు మధుసూదన్ రెడ్డి
తొట్టంబేడు మండలం, కొనతనేరి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గంగయ్య కుమారుడు వెంకటేష్ ప్రమాదంలో మరణించడంతో గంగయ్య కుమారుడు పార్థివ దేహానికి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు. రమణయ్య నాయుడు, వైకాపా మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

