మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నీటి సంఘం అధ్యక్షులు రాపాక మల్లికార్జునరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్నరూ ఈ రోజు రాజోలు టిడిపి ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గొల్లపల్లి అమూల్య తో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరు చిన్నబాబు రాజు, తాటిపాక సర్పంచ్ శ్రీమతి కోటిపల్లి రత్నమాల, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు గోనిపాటి రాజు, చింతా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

మల్లికార్జునరావు ని పరామర్శించిన రాజోలు టిడిపి ఇంచార్జ్ గొల్లపల్లి అమూల్య
మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నీటి సంఘం అధ్యక్షులు రాపాక మల్లికార్జునరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్నరూ ఈ రోజు రాజోలు టిడిపి ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గొల్లపల్లి అమూల్య తో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరు చిన్నబాబు రాజు, తాటిపాక సర్పంచ్ శ్రీమతి కోటిపల్లి రత్నమాల, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు గోనిపాటి రాజు, చింతా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

