ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) .మనుబోలు సి.ఆర్.ఆర్ కళ్యాణమండపంలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 1075 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు జాబ్ మేళాలను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఈ మేళాలో 16 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. మనుబోలులో రూ.2000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపనకు ముందుకు వచ్చారని, ఇందుకు 240 ఎకరాలు భూమి పరిశీలనలో ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

మనుబోలు జాబ్ మేళా విజయం – 1075 మందికి ఉద్యోగ అవకాశాలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) .మనుబోలు సి.ఆర్.ఆర్ కళ్యాణమండపంలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 1075 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు జాబ్ మేళాలను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఈ మేళాలో 16 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. మనుబోలులో రూ.2000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపనకు ముందుకు వచ్చారని, ఇందుకు 240 ఎకరాలు భూమి పరిశీలనలో ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

