Tuesday, 17 March 2026
  • Home  
  • మనుబోలు జాబ్ మేళా విజయం – 1075 మందికి ఉద్యోగ అవకాశాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు జాబ్ మేళా విజయం – 1075 మందికి ఉద్యోగ అవకాశాలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) .మనుబోలు సి.ఆర్.ఆర్ కళ్యాణమండపంలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 1075 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు జాబ్ మేళాలను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఈ మేళాలో 16 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. మనుబోలులో రూ.2000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపనకు ముందుకు వచ్చారని, ఇందుకు 240 ఎకరాలు భూమి పరిశీలనలో ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) .మనుబోలు సి.ఆర్.ఆర్ కళ్యాణమండపంలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 1075 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు జాబ్ మేళాలను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఈ మేళాలో 16 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. మనుబోలులో రూ.2000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపనకు ముందుకు వచ్చారని, ఇందుకు 240 ఎకరాలు భూమి పరిశీలనలో ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.