కామారెడ్డి ప్రతినిధి, 19,సెప్టెంబర్, పున్నమి న్యూస్
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాద్యక్షుడిగా ల్యాగల ప్రసాద్ ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ సభ్యులు తెలిపారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, పార్టీ కార్యకలపాలు, మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ నిక్షపాత పాతంగా సేవలు అందిస్తు ప్రజా సేవ చేయడానికి అతని ని ఎన్నుకున్న వారికీ హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. అందరికి కృతజ్ఞతలు తెలిపారు.


