సెప్టెంబర్ 2న ఆర్కే కళ్యాణ మండపంలో జరిగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు విజయవంతం చేయాలని చిట్వేలి మండల జనసేన నాయకులు మాదాసు నరసింహ తెలిపారు.ముఖ్య అతిథులుగా హాజరవుతున్న మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కారూపానంద రెడ్డి, రైల్వే కోడూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్, బిజెపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, జనసేన నాయకులు యల్లటూరి శ్రీనివాస రాజు, జనసేన నాయకులు అతికారి కృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ పగడాల వరలక్ష్మి, రాజుగుంట ఎంపీటీసీ నానబాల నాగార్జున, చిట్వేలి మండలం టిడిపి యువ నాయకులు రాజుగుంట నరసింహ, సర్పంచ్ కారుమంచి సంయుక్త హాజరవుతున్నారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేద్దామని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిట్వేల మండలం నాయకులు మాదాసు నరసింహ పిలుపునిచ్చారు.

మంగళవారం నాడు జరిగే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు విజయవంతం చేద్దాం — మాదాసు నరసింహ.
సెప్టెంబర్ 2న ఆర్కే కళ్యాణ మండపంలో జరిగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు విజయవంతం చేయాలని చిట్వేలి మండల జనసేన నాయకులు మాదాసు నరసింహ తెలిపారు.ముఖ్య అతిథులుగా హాజరవుతున్న మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కారూపానంద రెడ్డి, రైల్వే కోడూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్, బిజెపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, జనసేన నాయకులు యల్లటూరి శ్రీనివాస రాజు, జనసేన నాయకులు అతికారి కృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ పగడాల వరలక్ష్మి, రాజుగుంట ఎంపీటీసీ నానబాల నాగార్జున, చిట్వేలి మండలం టిడిపి యువ నాయకులు రాజుగుంట నరసింహ, సర్పంచ్ కారుమంచి సంయుక్త హాజరవుతున్నారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేద్దామని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిట్వేల మండలం నాయకులు మాదాసు నరసింహ పిలుపునిచ్చారు.

