ఏర్పేడు, (సూర్యోదయం) ప్రతినిధి, మార్చి 21: పాపానాయుడు పేటలో జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా అత్యంత భక్తి శ్రద్దలతో ఈద్గా వద్ద ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత గురువు ముస్తఫా మాట్లాడుతూ.. రంజాన్ నెలలో అల్లా కోసం 30 రోజులు ఉపవాసాలు ఉన్న వారికి ఆ అల్లా ప్రతి ఒక్కరిని కరుణతో చూస్తాడని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నాను . 30 రోజులు ఉపవాసలు ఉన్నవారికి ఆ అల్లా తప్పనిసరిగా మానవులు తెలిసి తెలియక చేసిన పాపములను కడిగి తమ జీవితం సార్థకమవుతుందని. ప్రస్తుతం ప్రపంచ దేశాలు అల్లకల్లోలమైన స్థితిలో ఉన్నదని. ప్రపంచ శాంతిని ప్రసాదించాలని అల్లాను ప్రార్థించారు. తదుపరి ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరు ఆ లింగం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియ జేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ముత్తపల్లి లాలాసాహెబ్. సెక్రటరీ భాషా సాహెబ్. ఆషీం . సర్దార్. కరీముల్లా. మౌలా, కమిటీ సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు-పాపానాయుడుపేట ఈద్గా వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
ఏర్పేడు, (సూర్యోదయం) ప్రతినిధి, మార్చి 21: పాపానాయుడు పేటలో జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా అత్యంత భక్తి శ్రద్దలతో ఈద్గా వద్ద ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత గురువు ముస్తఫా మాట్లాడుతూ.. రంజాన్ నెలలో అల్లా కోసం 30 రోజులు ఉపవాసాలు ఉన్న వారికి ఆ అల్లా ప్రతి ఒక్కరిని కరుణతో చూస్తాడని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నాను . 30 రోజులు ఉపవాసలు ఉన్నవారికి ఆ అల్లా తప్పనిసరిగా మానవులు తెలిసి తెలియక చేసిన పాపములను కడిగి తమ జీవితం సార్థకమవుతుందని. ప్రస్తుతం ప్రపంచ దేశాలు అల్లకల్లోలమైన స్థితిలో ఉన్నదని. ప్రపంచ శాంతిని ప్రసాదించాలని అల్లాను ప్రార్థించారు. తదుపరి ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరు ఆ లింగం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియ జేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ముత్తపల్లి లాలాసాహెబ్. సెక్రటరీ భాషా సాహెబ్. ఆషీం . సర్దార్. కరీముల్లా. మౌలా, కమిటీ సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

